Tag telangana updates

కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతా

ప్రభుత్వం రాగానే సీఎం ప్రత్యేక సమావేశం పారిశుధ్య, కాంట్రాక్ట్‌ కార్మికులతో భేటీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వారితో ముఖా ముఖీ… కలివిడిగా తిరుగుతూ.. సమస్యలను శ్రద్ధతో వింటూ..ఆత్మీయ పలకరింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ గెలవగానే.. కార్మికులతో సీఎం…

సాగు చేసే రైతులు ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు?

రాష్ట్రంలో 62 శాతం రైతులు 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు. మొత్తం రైతు బంధు నిధులలో వాళ్ళకి వచ్చేది పావు వంతే. వీరే ఎక్కువ కౌలు రైతులు కూడా. అయితే 5 ఎకరాలు పైగా సొంత భూమి ఉన్న రైతులు 14 శాతం మాత్రమే అయినా, రైతు బంధు నిధులలో దాదాపు సగం,…

ఆ ‌రెండు పార్టీలు ఆత్మ గౌరవం, సామాజిక తెలంగాణకు అడ్డు

ఈ ఎన్నికల్లో ప్రజలు…ప్రజాస్వామ్యం గెలవాలని బీజేపీ కోరిక •రెండు పార్టీ అవినీతిని ప్రజలు బహిష్కరించాలి •మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టిలను రాష్ట్రపతులను చేసిన ఘనత బిజెపిదే •ప్రచార ఘట్టం పూర్తి…రేపు ప్రజాస్వామ్య పండుగ •అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు ఓడిపోవాలనేదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష •ప్రజలు సునామీలాగా బిజెపికి వోట్లేస్తారు •మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బిజెపి…

మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా.. మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీల వాక్యలు   మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌…

ఈ జన్మ సిద్ధిపేటకు అంకితం

మీరు చూపిస్తున్న ప్రేమకు వెల కట్టలేను నేనెన్నడూ ఎమ్మెల్యేగా అనుకోలేదు..నా కుటుంబం అనుకుని పని చేశా కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే సిద్ధిపేట ఎన్నికల రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు విజయోత్సవ ర్యాలీని తలపించిన రోడ్‌ షో సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఈ జన్మంతా సిద్ధిపేటకు…

బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిన్నదంతా కక్కిస్తాం యువత ఆశలపై కెసిఆర్‌ నీళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి…కాంగ్రెస్‌తోనే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి జహీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశాన్నంటిందని, కాంగ్రెస్‌…

బిసి బిడ్డలిద్దరినీ ఆశీర్వదించండి

కాంగ్రెస్‌ పలువురు ఉద్యమకారులను పొట్టనపెట్టుకుంది ఇందిరమ్మ రాజ్యంలో కాల్చివేతలు, కూల్చివేతలు, ఎన్‌కౌంటర్లు తప్ప జరిగిందేం లేదు హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ తూర్పు తెలంగాణకే తలమానికం వరంగల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ వరంగల్‌, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, నవంబర్‌ 28 : వరంగల్‌ తూర్పు, పశ్చిమ…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు

 నేడు దీక్షాదివస్‌ 2009 నవంబర్‌ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్‌ తెలంగాణ ప్రజలు మద్దతుగా…

ఒక దీక్షాదివస్‌… మరో విజయానికి బాట..!

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది మహనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. అయితే ప్రజలలో బాగా చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమించలేకపోయారు. అందుకే మలి దశ తెలంగాణ ఉద్యమం తొంభయ్యవ దశకం చివరిలో బుద్ధిజీవులు, మేధావులు రచనల ద్వారా సమావేశాల ద్వారా ప్రారంభమైనప్పటికీ…