Tag telangana updates

మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్‌ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్‌ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు.…

కె.పి.హెచ్‌.బి. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పోలీస్‌ అట్రాసిటీపై పారదర్శకంగా విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన  ప్రణీత్‌ అనే వ్యక్తి పైన, పోలీసులు డిసెంబర్‌ 23 న కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ లో విచారణ పేరుతో  దాడికి పాలుపడ్డారు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు, నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక  ప్రధాన…

కన్నభిరాన్‌ సార్‌ను యాది చేసుకుంటూ…

ప్రముఖ హక్కుల నేత, ఆలోచనాపరుడు కె.జి. కన్నభిరాన్‌ గారు మరణించి ఈనాటికి 13 సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ ఏ సామాజిక సమస్య, సంక్షోభం తలెత్తినా కన్నభిరన్‌ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన ముగిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలంతా గత ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని, ఆ…

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…

మేడం అని పిలిస్తే…దూరమవుతాం

నేను ఎప్పటికీ విూ సీతక్కనే… మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కుమురమ్‌ భీమ్‌ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది జైనథ్‌ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం…

ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు.…

విభేదాలే కొంపముంచాయి

30 సీట్లు వొస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి పార్టీ శ్రేణులకు అమిత్‌ షా ఆదేశం ఎంపి అభ్యర్థులపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సార్టీ శ్రేణుల్లో విభేదాలే…

జనవరి 1 నుంచి 83వ నుమాయిష్‌

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్‌ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్‌’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…

సమీరాలు

ప్రేమను కొలవడం విలువకట్టడం ఎలా సాధ్యం!? అది ఉద్వేగపు కెరటాల్తో ఉప్పొంగే కడలి అయినప్పుడు!….పేదరికపు తీరంలో ఆకలి తరంగాల్తో ఘోషిస్తూనేవుంది బానిసత్వపు సముద్రం- ఇక ఉద్యమ అల్పపీడనంతో తప్పదు నిరసన తుఫాను!…నీ మనసు అయితేనేం వొక నిశ్చలమేఘం- ఆశయాల పవనాల్తో అది అవుతుంది జీవనాధార ధారల్ని కురిపించే తొలకరి రాగం…    –  డాక్టర్ కొత్వాలు అమరేంద్ర…