Tag telangana updates

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…

హైకోర్టు కొత్త భవనం కోసం వందెకరాలు

జివో జారీచేసిన రేంవత్‌ ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే,…

కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు

అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కెటిఆర్‌ చిల్లర మాటలు తొమ్మడిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌,ప్రజాతంత్ర,జనవరి5:  తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన  ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు…

రెండో రోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూదిల్లీ,,ప్రజాతంత్ర,జనవరి5: దిల్లీలో  సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌  సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన,…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత

మంచుదుప్పటి కప్పుకున్న అటవీప్రాంతం ఆదిలాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం…

గవర్నర్‌ ఫైల్‌ తొక్కిపెట్టడం కుదరదు

BC Re

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేస్తూ.. గవర్నర్‌కు రెకమెండ్‌ చేయగా దానిని గవర్నర్‌ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్‌కు పంపారని, కానీ…

ప్రజావాణిలో సమస్యల వెల్లువ

మాజీమంత్రి, ఎమ్మెల్యలే భూకబ్జాలపై ఫిర్యాదులు మల్లారెడ్డి, ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ప్రజావాణిలో ఎమమెల్యేలు, నాటి మంత్రుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో దానం నాగేందర్‌, మాజీమంత్రి మల్లారెడ్డిలు కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలో…

ఎమ్మెల్యే దానం భూకబ్జాలపై ఫైర్‌

కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంను కోరిన నారాయణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు…

పార్లమెంట్‌లో తెలంగాణ గళం.. బలం ఉండాల్సిందే

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బిఆర్‌ఎస్‌ మాత్రమే పార్లమెంట్‌ స్థాయి సవిూక్షలో కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి3:తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలని..అందుకే వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వోటు  వేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు.  తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి…