Tag telangana updates

తవ్విన కొద్దీ అక్రమాస్తులు

వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న రెరా డైరెక్టర్‌ శివబాలకృష్ణ వంద ఎకరాల భూపత్రాలు..డబ్బుల కట్టల స్వాధీనం…కేసు నమోదు శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టిన ఏసీబీ… ఫిబ్రవరి 8 వరకు రిమాండ్‌…చంచల్‌గూడ జైలుకు తరలింపు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి…

ప్రజాయుద్ద ‘వీరుడు’

 పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 3, జూన్‌ 1996లో సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఏరియాలోని నన్పూర్‌ కాలనీలో ఒక కార్మికుని ఇంట్లో సింగరేణి కార్మిక సమాఖ్య నాయకుడు రమాకాంత్‌ ఉన్నాడనే సమాచారం తెలిసి వందలాది మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టి వేలాది మంది…

ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారం

లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో  రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై చర్చ పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ కౌంటర్‌ కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 20 : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం…

సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’

 (జనవరి 22.. 140వ జయంతి) జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో…

మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…

అయోధ్య రామమందిర మధుర ఘట్టం సమీపిస్తున్న వేళ…

22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా…

వోట్ల కోసమే ఎస్సీ వర్గీకరణపై కమిటీ

షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో  అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని కేంద్రం జీ.ఓ కూడా జారీ చేసింది. ఈ కమిటి తొలి సమావేశ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల…

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌…