Tag telangana updates

పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…

బిఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ విలువల విధ్వంసం

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలి ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు..హావిూలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టిఎస్ పిఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు…

సంతోష సూచిక లేని దేశంలో వికసిత భారత్‌ సాధ్యపడేనా?

ఆర్థికాభివృద్ధి కంటే సంతోషం-ప్రేరిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన భూటాన్‌ రాజ్యం ప్రవేశపెట్టిన స్థూల జాతీయ ఆనందం  భావనతో సమలేఖనం చేయబడిరది. గ్రాస్‌ నేషనల్‌ హ్యాపినెస్‌  ఫ్రేమ్వర్క్‌ సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, కేవలం ఆర్థిక అంశాలు కాకుండా సామాజిక, పర్యావరణ  సాంస్కృతిక కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఆనందం-ప్రేరిత అభివృద్ధి నమూనా…

విద్యార్థులకు పరీక్షలు వారి సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే..

ఒత్తిళ్ల నుండి దూరం చేయడానికి తల్లిదండ్రుల మద్దతు వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, విద్యార్థులు తమ విద్యా జీవితంలోని ప్రతి అంశంలో పోటీ పడాలి. విద్యాపరమైన ఒత్తిడి తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు, కుటుంబ సభ్యుల నుండి విద్యాపరమైన అంచనాలు, విద్యావిషయక సాధన,  ప్రస్తుత పరీక్షా విధానం కారణంగా ఒత్తిడితో…

ఎంత కష్టపడినా ప్రజలను వంద శాతం సంతృప్తి పర్చలేం

దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది సిద్ధిపేటనే… సర్పంచుల పదవీ గడువు పొడిగింపుపై పార్టీ తరపున కోరతాం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 25 : ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేమనీ, దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పిన ఘనత సిద్ధిపేట నియోజకవర్గానిదేనని…

సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి…

పశ్యిమ బెంగాల్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ యాత్ర

చివరి నిముషంలో మారిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర రూట్‌ మ్యాప్‌ కోల్‌కతా, జనవరి 25 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ గురువారం అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల విూదుగా యాత్రను…

మోదీ హావిూలను పార్లమెంట్‌లో నిలదీస్తాం

రెండు కోట్ల ఉద్యోగాల హావిూని విస్మరించారు ఎంపిలను సస్సెండ్‌ చేస్తూ అప్రజాస్వామిక చర్యలు విపక్ష ప్రభుత్వాలకు దర్యాప్తు సంస్థలతో బెదిరింపులు రేవంత్‌ రెడ్డి అప్రమత్తంగా ఉండాలి పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కృషి బూత్‌కమిటీల భేటీలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో…

విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి…