Tag telangana updates

కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకున్నదే కెసిఆర్‌

ఎపికి అనుకూలంగా నిర్ణయాలు కృష్ఱా బేసిన్‌ రైతులకు మరణశాసనం జగన్‌తో లాలూచీ రాజకీయాలు రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటన మన హక్కులను తాకట్టు పెట్టిన ఘనులు రాష్ట్ర హక్కులపై కేంద్రంతో కలిసి పోరాడుదాం రండి ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదు వాహనాల రిజిస్ట్రేషన్‌ పేరు టిజిగా మార్పు తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు గ్రూప్‌ పరీక్షలకు…

‘భారతరత్న’ మన పివి

పివి, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారతరత్న కట్వీట్‌ ద్వారా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ కర్పూరీ ఠాకూర్‌, అద్వానీలతో సహా ఈ యేడాది ఐదుగురికి అత్యున్నత పురస్కారం పివి దార్శనికతను, సేవలను కొనియాడిన ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 9 : దేశాన్ని ఆర్థిక అస్థిరత నుంచి సుస్థిరతకు మళ్లించి.. ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలిచేలా…

తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలకు గుర్తింపు

పివికి భారతరత్న రావడం గర్వకారణం సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టిల హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని ఆర్థిక మేథావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహా రావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమని సీఎం రేవంత్‌…

భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి…

పన్ను పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు!

జీఎస్టీ  అనేది కేంద్రం మరియు రాష్ట్రాలు విధించే వ4స్తువులు మరియు సేవలపై వినియోగ ఆధారిత పన్ను. ఈ పన్ను ద్వారా కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని పొందుతాయి.  జీఎస్టీ  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే పన్ను ఆదాయంలో సొంత పన్ను రాబడి,  కేంద్ర పన్నుల్లో దాని వాటా ఉంటుంది. కొన్నేళ్లు గా కేంద్ర ప్రభుత్వం…

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం

సిట్టింగ్‌ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ కెసిఆర్‌ కాలం చెల్లిన మందు లాంటి వాడు అసెంబ్లీలో చర్చకు రావాలనే కోరుకుంటున్నా విూడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8:  కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్‌ విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని…

హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ…

15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాలీలు సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాలీ లతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల…

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు

ఉత్తరం..దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా దేశంలో అస్థిరతను సృష్టించే యత్నం కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా దేశాభివృద్దితోనే రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మాది కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై…