Tag telangana updates

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి మొండిచేయి…‘ప్రజాపాలన’ అబాసుపాలు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు అసంతృప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ…ప్రజాపాలన అబాసుపాలు అయ్యిందని చెప్పారు.…

రైతు రుణమాఫీకి త్వరలో కార్యాచరణ

తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్‌ ఖజానాను దివాల తీయించిన గత పాలకులు నిధుల సమీకరణపై పూర్తి అవగాహన కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం రైతులకు ప్రతి పంటకూ…

రాష్ట్ర బడ్జెట్‌ పద్దు…రూ.2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు అసెంబ్లీలో 2024-24కు వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :…

భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…) దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే…

సైన్స్‌ అధ్యయనంలో మహిళలు మేడమ్‌ క్యూరీని ఆదర్శంగా తీసుకోలేమా!

(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….) విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే…

నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి… కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం…

పివికి భారతరత్న తెలంగాణకు గర్వకారణం

ప్రధాని మోదీకి మాజీ సిఎం కెసిఆర్‌ కృతజ్ఞతలు… హరీష్‌ రావు సహా పలువురు ప్రముఖుల ప్రశంస ఆలస్యంగా అయినా గుర్తింపు దక్కిందన్న పీవీ కుమార్తె వాణీదేవి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కూడా కేంద్రం…

ఆన్‌లైన్‌ ద్వారా మేడారం దేవతలకు బంగారం

లాంఛనంగా యాప్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క`సారక్కలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్‌ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి…

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రచ్చ

ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతూ..మహిళలను అవమానం బెంజ్‌ కార్లలో తిరుగుతూ..ఆటోలో వొచ్చి డ్రామాలు అసెంబ్లీ వేదికగా బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై మండిపడ్డ మంత్రులు పొన్నం, సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : బిఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై అసెంబ్లీ వేదికగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క మండిపడ్డారు. ఆర్టీసీపై వారు చేసిన నిర్వాకాన్ని నిలదీశారు. శుక్రవారం రాష్ట్ర…