Tag telangana updates

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం

ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు  ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసిన ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్‌…

తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌…

తెలుగు పత్రికకు కొత్త ఒరవడి దిద్దిన ఎడిటర్‌

(ఫిబ్రవరి 16 – నార్ల వర్థంతి)     కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలకు సృష్టికర్త ఆయన.…

అరకొర కేటాయింపులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజులలో కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర!

ఆమె మద్దతుతోనే తెలంగాణ బిల్లు ఆమోదం  నేడు సుష్మా స్వరాజ్‌ జయంతి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్‌  కీలకపాత్ర పోషించారు. ఆమె జన్మదిన సందర్భంగా సుష్మా పాత్ర గురించి ఒక్కసారి మననం చేసుకుందాం… 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో…

‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 :…

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…