Tag telangana updates

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి పచ్చజెండా

భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియల వేగవంతం యూటిలిటీస్‌ తరలింపు భారం భరిస్తామన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ జాతీయ రహదారుల శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌-విజయవాడ సిక్స్‌ లేన్‌, హైదరాబాద్‌-కల్వకుర్తి ఫోర్‌ లేన్‌కు అనుమతి ఇవ్వాలని సిఎం విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ   న్యూదిల్లీ, ఫిబ్రవరి 20…

తెలంగాణ కుంభమేలాకు వేళాయే..

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ జాతర నేడు గద్దె చేరనున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు.. భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తజనం మేడారంలో రూ.105 కోట్లతో జారత పనులు..అన్ని ఏర్పాట్లు పూర్తి 17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌, 495 ప్రాంతాలలో 5000 ట్యాప్స్‌ పారిశుధ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి 50 పడకల హాస్పిటల్‌, 25 మంది వైద్యులు…

విజ్ఞాన జ్యోతి ఆచార్య విద్యాసాగర్‌ జీ

(ఇటీవల సమాధి చెందిన సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌కు నివాళులు అర్పిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన వ్యాసం) సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. లోతైన జ్ఞానం, ఎల్ల లెరుగని దయ , మానవాళిని…

కోఠి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంకు తెలంగాణ బతుకమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలి!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారిని తగు రీతిగా గౌరవం ఇస్తున్నారు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఇది చాలా గొప్ప నిర్ణయం మహిళా సాధికారత సాధనలో భాగంగా రవీంద్రనాథ్ఠాగూర్‌ సూచన మేరకు మహిళల విద్య కోసం ప్రత్యేకంగా 1924లో అప్పటి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌…

ఆ నాలుగు రోజులు…వనమంతా జనమే..

 భక్తకోటితో పులకించనున్న మేడారం రేపటి నుంచి 24 వరకు  సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, సురేఖ 2 వేల మంది వైద్య సిబ్బందితో  24 గంటల వైద్య సదుపాయం 6 వేల బస్సులు..50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌..మహిళలకు ఉచిత ప్రయాణం 70 సీసీ కెమెరాలతో…డ్రోన్లతో..ప్రత్యేక…

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

ఫిబ్రవరి 21నుండి 24 వరకు మేడారం జాతర నాలుగు రోజుల తెలంగాణ కుంభమే మేలా దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…