బ్యాంకర్ల నుంచి రైతులకు వేధింపులు అధికమయ్యాయి

రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి మాజీ మంత్రి, బిఆర్ఎస్ అగ్ర నేత హరీష్ రావు రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి,…






