Tag telangana updates

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

ప్రజాసంఘాల నిరంతర నిగాహ్’ అవసరం

ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనపై ‘నిగాహ్’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ప్రజా సంఘాల పోరాటం వల్లనే తెలంగాణ వొచ్చింది.. ప్రొఫెసర్ రమా మెల్కొటే రేవంత్ ఇచ్చిన ఏడో హామీ’ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ని నెరవేర్చాలి –వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ ప్రజా సంఘాలను పట్టించుకునే…

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపింది దుమ్ముగూడెంలో అరెస్ట్‌ చేసిన ఆదివాసీలను విడుదల చేయాలి లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,మార్చి,29 : ఇప్పుడు జరిగినవన్నీ పోలీసుల హత్యలేనని దీనికి పోలీసులే భాద్యత వహించాలని మావోయిస్టుపార్టీ అధికార ప్రతినిధి జగన్‌ శుక్రవారం లేఖ విడుదల చేసారు. గడ్చిరోలిలో జరిగిన పోలీసుల…

‘ప్రజాతంత్ర’ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌

కాంగ్రెస్‌ పార్టీ 100 రోజుల పాలనపై  ప్రజాసంఘాల ‘నిగాహ్’ .. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 29:  పాత అధికారానికి చెక్‌ పెట్టి తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడి  రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటానికి  ప్రజాసంఘాల విమర్శనాత్మకమైన ఆచరణే ఇతోధికంగా తోడ్పడినది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చి 100…

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చింది

 దీనిని ఎవరూ కాదనలేని సత్యం  కాంగ్రెస్‌లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె  కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌  అంగీకరించిన కడియం, కావ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి29:  కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్‌…

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం బిజెపితోనే సాధ్యం

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా…