Tag telangana updates

ఆగస్ట్‌ 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 10:  రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం…

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…

ప్రజలంటే….?

ప్రజలంటే తేలిక కాదు. వోటు అంటే నోటు కాదు ఓ ఆలోచనకు ఆగ్రహమోస్తే ప్యాలెస్లు కూలుతాయి… ప్రజలంటే చులకన కాదు సిద్దం అంటే సిగ్గు వదులుకోనే సన్యాసులు కారు. ఓ ఆచరణ మొదలైతే ఓటమి బటన్‌ నొక్కుతారు ప్రజలంటే  పలుచన కాదు డబ్బుతో కొనుక్కునే పశువులు కారు తమను తాము కాపాడుకునే నిజంతో నడిచే బలంవంతులు……

పెల్లుబికిన రౌద్రం…

పుట్టిన మట్టిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడి,  పీడనను కవితారూపంలో ప్రజల ముందుంచాలనే లక్ష్యంతో విద్యావేత్త , కవి ప్రొఫెసర్‌ ఏకు తిరుపతి చేసిన ప్రయత్నమే రౌద్రం. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు ప్రజలు జరిపిన చైతన్య పోరాటాలను సమీక్షించిన కవి  రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడ తలెత్తుతున్న…

మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…

ప్రాణాంతకంగా మారుతున్న సోషల్‌ మీడియా అశ్లీల అమానవీయ క్రీడలు !

 నేటి డిజిటల్‌ యుగంలో బాడీ షేమింగ్‌, సోషల్‌ ట్రోలింగ్‌, సైబర్‌ బుల్లీయింగ్‌, స్లట్‌-షేమింగ్‌, సైబర్‌స్టాకింగ్‌ లాంటి సోషల్‌ మీడియా వికృతాలు హద్దులు దాటి ప్రమాదకర ప్రాణాపాయ దుస్థితి చేరుతున్నాయి. ఒక వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఒక వ్యక్తిని అకారణంగా అనుచిత…

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…

పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ‌ తక్షణ కర్తవ్యం

కశ్మీర్‌ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం న‌మోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హ‌క్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ,  అనంతనాగ్‌ల పోలింగ్ శాతం పోక‌డ‌లు ఒకేలా…

రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు  పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం  రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…