Tag telangana updates

త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌

మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : అతి త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ…త్వరలోనే గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షలు ప్రకటిస్తామని హావ్ని ఇచ్చారు. ఉద్యోగాల ఖాలీలను గుర్తించి అతి త్వరలోనే…

యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్‌20: ‌జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (‌పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్‌ ‌పరీక్ష జరిగింది. దీనిని…

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి •రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం •పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి •మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ •కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ   న్యూదిల్లీ,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్‌- ‌యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు…

నితీశ్‌ ‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

పట్నా,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌బిహార్‌లో నీతీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బిహార్‌…

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రోత్సాహం మరువలేనిది

వర్ధంతి సందర్భంగా కృషిని స్మరించుకున్న బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి వర్ధంతి ( జూన్‌ 21) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారి త్యాగాలను కృషిని…

భావ స్వేచ్ఛకు భంగం కలగదు…

అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం  టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి  జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల  జర్నలిస్టులకు ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్‌ 20 :  భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో…

సింగరేణిని కాపాడుకుంటాం

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణిని కాపాడుకునేందుకు ప్రధానిని కలుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విపక్షనేతలను కలుపుకుని వెళ్లి కలసి పరిస్థితిని వవరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు…

సింగరేణిపై కాంగ్రెస్‌, బిజెపిల కుట్రలు

వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు… మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16…

నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…