సుద్దాలకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

– మరో ప్రతిష్ఠాత్మక గౌరవం – ఈనెల 22న కరీంనగర్లో ప్రదానం హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: తెలుగు సాహిత్య రంగంలో ప్రముఖ కవి, జాతీయ స్థాయి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం-2026కు ఆయనను ఎంపిక…
