Tag #Telangana #TelanganaRising #BJP #Turmeric #Spices #AmitShah

ఇందూరు రైతుల పోరాటానికి గుర్తింపు  

నిజామాబాద్ లో   కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా    నిజామాబాద్ లో  ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ  పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం  పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని…