అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం

-ఉద్యమ నాయకులు పందుల సైదులు – అమరుల త్యాగాలను స్మరిస్తూ స్మృతి దీపం నల్గొండ, ప్రజాతంత్ర, జూన్ 1: అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను నిరంతరం కొనియాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…
