ఎగుమతుల దిశగా తెలంగాణ బియ్యం

– భారత్ రైస్ కాన్ఫరెన్స్లో పాల్గొననున్న పౌరసరఫరాల శాఖ – ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్సు అసోసియేషన్ (ఏఐఆర్ఈఎ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ను ఈనెల గురు,శుక్రవారాలలో న్యూదిల్లీలో నిర్వహించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖా…
