‘తెలంగాణ రైజింగ్’ సర్వేకు విశేష స్పందన

– రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం – 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయ సేకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సిటిజన్ సర్వేను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల ఆలోచనలు, కలలు, ప్రాధాన్యతలను…
