‘తెలంగాణ రైజింగ్-2047′ సర్వేకు విశేష స్పందన

– సమాచారం ఇచ్చిన 3 లక్షలమంది ప్రజలు – ఈనెల 25తో ముగియనున్న సర్వే హైదరాబాద్, అక్టోబర్ 21 : రాష్ట్ర భవిషత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని…
