కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డెక్కారు

– ఎరువుల కోసం మళ్లీ క్యూలు మొదలు రైతులను ఆదుకున్నచరిత్ర కాంగ్రెస్కు లేదు ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి కెసిఆర్ పాలనలో ఇంతటి దైన్యం ఏనాడూ రాలే మీడియాతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర : పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో…




