Tag telangana political updates

ప్ర‌భుత్వం మ‌ద్దు నిద్ర వీడాలి : మాజీ మంత్రి హరీష్ రావు.

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : గురుకుల హాస్ట‌ళ్ల‌లో వ‌రుసగా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన…

ప‌క్షుల ఆవ‌శ్య‌క‌త‌ను భావిత‌రాల‌కు వివ‌రించాలి..

hyderabad birding pals

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఆవిష్కర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : పక్షుల ఆవ‌శ్య‌క‌త గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు సూచించారు. ప‌క్షుల‌పై అవ‌గాహ‌న కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (Hyderabad Birding Pals) సభ్యులు…

విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం…

విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ హైదరాబాద్. ప్రజాతంత్ర, నవంబర్ 5:  కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా ఇద్దరు బాలికలను నిమ్స్ కు…

వరి దిగుబడిలో తెలంగాణ‌ రికార్డ్

uttam kumar reddy

150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం యావత్ భారత దేశంలోనే ఇంత దిగుబడి ఇదే ప్ర‌థ‌మం 10 నెలల్లో 11,537.40 కోట్ల రుణభారం తగ్గింపు దాన్యంకొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి రైతులను ఆందోళన పరచకండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : వరి దిగుబడిలో తెలంగాణా…

దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంత‌ర పోరాటం

బీఆర్ఎస్ నేతలు ఈ పది ప్రశ్నలకు స‌మాధానం ఇవ్వండి ఐటీ. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స‌వాల్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే నిరంతరం పోరాటం సాగిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం• భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ• దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు • ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌తెలంగాణలో జరిగే…

సమగ్ర సర్వేకు సర్వసన్నద్ధం

నేటి నుంచే వివరాల సేకరణకు సన్నాహాలు కఆస్తులు, అప్పులు మొదలు కుటుంబ వివరాల సేకరణ కవివరాలను గోప్యంగా కంప్యూటరీకరణకు చర్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తారు. వాటిలో…