Tag telangana news

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

‌ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది..

Charlapalli Jail

ప్రజల పక్షాల ప్రశ్నిస్తే కేసులా? మాజీ మంత్రి హరీష్‌ ‌రావు చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ ‌రెడ్డితో ములాఖత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌రాష్ట్రంలో రేవంత్‌ ‌రెడ్డి పాలన, సోకాల్డ్ ‌ప్రజాపాలనపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  ఓటు వేసి గెలిపిస్తే బాగుపడతామని ఆశపడ్డ రైతుల…

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…

‌బొగ్గు రంగంలో ప్రగతి పథంలో భారత్‌

పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్‌ ‌పై దృష్టి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 :  ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్‌ ‌పద్ధతులు, పర్యావరణ…

మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం

 నెహ్రూ ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం •పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్‌ ‌విద్యార్థులకు మెస్‌ ‌చార్జీలు పెంచలేదు •ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.నవంబర్‌14:    ‌మీ భవిష్యత్తు ..రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల…

పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు

 51 వేల మందికి ఉద్యోగావకాశాలు ఫార్మా, లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు మీడియా కాన్ఫరెన్స్ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. మంగళవారం…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…