Tag telangana news

‌యూజీసీ నిబంధనలు మార్చితే సహించేది లేదు..

అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…

తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు కేశవరావు జాదవ్‌

Today is Kesha Rao Jadhav birth anniversary

నేడు కేశవరావు జాదవ్‌ జయంతి కేశవరావు జాదవ్‌ (జనవరి 27, 1933 – జూన్‌ 16, 2018) తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రతిపాద కులలో ఒకరైన ప్రముఖ సీనియర్‌ ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ కేశవ రావు జాదవ్‌. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి…

రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

పట్టణాభివృద్ధి గాడిన పడేనా ?

Will the urban development fall into the ditch?

నత్త నడక నడుస్తున్న  బ్రిడ్జి పనులు  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం 430 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇది కూడా ఒకటి. దీనిని పెర్ల్ సిటీ  అని కూడా అంటారు.   హైదరాబాద్ ఇటీవలి సంవత్సరాలలో అసాధారణ వృద్ధిని సాధించింది. బలమైన ఐటీ  రంగం, అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్…

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…