Tag telangana news

విషాద కల్లోలిత విపరిణామ క్రమం!

నిర్లిప్తతకు, నిరాదరణకు గురవుతున్న బాల్యం చిగురులు మొగ్గలు తొడగడం, పువ్వులుగా వికసించి పరిమళించి, ఫలించి, తరువాత రాలిపోవడం.. మళ్లీమళ్లీ ‘మొగ్గలు’ పువ్వులుగా ఎదగడం పునరావృత్తి.. ఇదీ ప్రాకృతిక పరిణామ క్రమం! కానీ సమాజంలో సహజ ‘పునరావృత్తి’తోపాటు, అసహజమైన, అన్యాయమైన ‘పునరావృత్తి’ జరుగుతోంది. ‘మొగ్గలు’ మొగ్గలుగానే మిగిలిపోతున్నాయి, మొగ్గలు ‘మొగ్గలు’గానే రాలిపోతున్నాయి. ఇలా వికసించని మొగ్గలు బాల…

సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణ జరగాలి

 రైతులు వాణిజ్య వ్యవసాయం నుంచి  విముక్తి పొందాలి… రైతులకు అవసరమవుతున్న  విత్తనాలలో అత్యధిక శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం.  విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ  ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఇస్టా ఇటీవల  తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతిని  ప్రధానంగా ప్రస్తావించింది.   తెలంగాణలోని నాలుగు…

‌ప్రజాభవన్‌ ‌వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్‌ ‌రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…

చర్చలతోనే పరిష్కారం

మంత్రులతో ఒకటి, అధికారులతో మరొకటి..రెండు కమిటీల ఏర్పాటు విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా సిఎంల సమావేశం భద్రాచలంలోని అయిదు గ్రామలు సహా పది కీలక అంశాలపై చర్చ సానుకూల వాతావరణంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి, ఎపి పిఎం చంద్రబాబుల సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 :  విబ•జన సమస్యల పరిష్కారమే ఎజండాగా రెండు తెలుగు…

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డి

వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఇసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ)గా సి.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఒ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని…

త్వరలో విద్యుత్‌ ‌బిల్లులపై క్యూఆర్‌ ‌కోడ్‌

‌వచ్చే నెల నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ,జూలై5 : ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్‌ , ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా నెలవారీ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్‌ ‌పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ( ‌టిజిఎస్‌పిడిసిఎల్‌ ) ‌విద్యుత్‌ ‌బిల్లులపై చెల్లింపులు చేయడానికి…