Tag telangana news

హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో విషాదం

గ్నిప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి హైదరాబాద్‌,జూలై24 : హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలోతీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే…

మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు

కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్ ‌హైదరాబాద్‌,‌జూలై24: రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు ప్రశాంత్‌ ‌రెడ్డీ, మల్లారెడ్డి,…

సింగరేణిని ప్రైవేటీకరించం: కిషన్‌ రెడ్డి

న్యూదిల్లీ  జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్‌ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ…

కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

డెమోక్రటిక్‌ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు పోరాడితేనే విజయం దక్కుతుందన్న కమలా వాషింగ్టన్‌,‌జూలై24: అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న అమెరికా ఉపాధ్యక్షురాలు తొలి ప్రసంగం చేశారు. పోరాడితేనే విజయం దక్కుతుందని అన్న ఆమె.. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ ‌కమలా హారిస్‌…

పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం

సమస్యలపై చర్చించేలా అందరికీ అవకాశం బిఆర్‌ఎస్‌ జాబ్‌ క్యాలెండర్‌ డిమాండ్‌ విడ్డూరమన్న మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : పదేళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందని, బీఆర్‌ఎస్‌  హయంలో శాసనసభలో ప్రొటెస్ట్‌ చేస్తే సస్పెండ్‌ చేసే వారని, తెలంగాణ ఏర్పడిరదే నియామకాల విూదని అలాంటి నియామకాలపై అధికారంలో వున్నపుడు బీఆర్‌ఎస్‌ స్పందించలేదని మంత్రి…

మహిళా శక్తి పథకం ద్వారా … కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి మహిళలకు సమగ్రంగా అవగాహన కల్పించాలి జిహెచ్‌ఎం‌సి లో అమలుకు ప్రత్యేక దృష్టి సారించాలి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 24: మహిళా శక్తి పథకం ద్వారా వొచ్చే ఐదు సంవత్సరాలలో మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రకాంత్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం జిహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాల యంలోని పన్వర్‌…

మీకు సమాధానం చెప్పడానికి మేము చాలు..

కెసిఆర్‌ అవసరం లేదు పేమెంట్‌ కోటాలో సిఎం అని మేము అనొచ్చు కెసిఆర్‌ను కాదు…ధైర్యముంటే మోదీని తిట్టాలి చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు…అంతా బహిరంగంగానే అసెంబ్లీలో చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ సిఎం రేవంత్‌ విమర్శలకు కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో అధికార పార్టీకి జవాబు చెప్పడానికి తాము…

కేంద్రం ఏమిచ్చింది….గాడిద గుడ్డు !

నగరంలో కాంగ్రెస్‌ ‌ఫ్లెక్సీల వార్‌ హైదరాబాద్‌,‌జూలై24: కేంద్ర బడ్జెట్‌-2024‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు’ అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్‌ ‌నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు.…