Tag telangana news

రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

చేయించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే..ఆయనతో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి…

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, కెటిఆర్‌ దీనిపై…

ఘర్‌ వాపసీ..

రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని మలుపు తిరిగి సొంతగూటికి గద్వాల ఎంఎల్‌ఏ అదే బాటలో భద్రాచలం ఎంఎల్‌ఏ తెల్లం వెంకట్రావ్‌…? హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్‌ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కేసు

విచారణను ఆగస్ట్‌1కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేతలు పిటిషన్‌ వేశారు.…

సుదీర్ఘ ప్రసంగాలు తగవు సభ్యులకు అసెంబ్లీ స్పీకర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు సుధీర్ఘంగా మంగళవారం ఉదయం 3.15 గంటల వరకు జరిగాయని, సభ్యులు సోమవారం చేసినట్లుగా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విజ్ఞప్తి  చేశారు. సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని కోరారు. కాగా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయిన తర్వాత స్కిల్‌…

ఆగస్ట్ లో దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణ విముక్తి

అన్నదాతలకు నిజమైన స్వేచ్ఛ 12 రోజుల్లోనే రూ. 12 వేల కోట్ల మాఫీ రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు రుణ విముక్తి అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రాజకీయాలు కాదు…రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం ప్రభుత్వ చిత్త శుద్ధి, నిబద్ధతకు ఇది నిదర్శనం రైతుల…

వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం

విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన… అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 30 : కేరళలోని…

నేడు రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ శర్మ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ నూతన గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్‌ వర్మ నేడు దవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్‌…

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…