Tag Telangana news updates

స్థానిక ఎన్నికలపై సిఎం రేవంత్‌ కసరత్తు

త్వరగా పూర్తి చేసేలా కార్యాచరణ స్థానిక ఎన్నికలపై అధికారులతో సవిూక్ష త్వరలోనే వివరాలు వెల్లడిరచనున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడం, బడ్జెట్‌ సమావేశాలు కూడా ముగింపునకు రానుండడంతో ఒకటి రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుంది. దీనికి తోడు…

రైతు రుణ మాఫీపై కొత్త తంటా

ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు…

బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం విహార యాత్ర

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : బీఆర్‌ఎస్‌ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్‌ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు…

సత్వరమే పెద్దవాగు మరమ్మత్తులు

ఈ సీజన్లోనే నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆదేశించారు.ఈ వానాకాలంలోనే రైతులకు సరిపడ సాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు…

రైతాంగాన్ని ఆదుకునేలా బడ్జెట్‌

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకునేలా కేటాయింపులు కెసిఆర్‌ హయాంలో ఇలా ఎప్పుడైనా చూశామా బడ్జెట్‌పై విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ అద్భుతంగా, అభివృద్దిని సాధించేదిగా, రైతాంగాన్ని ఆదుకునేదిగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. అలాగే…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు హోమ్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇటీవల…

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

ఉచిత బస్సు, గ్యాస్‌, విద్యుత్‌ పథకాలకు నిధులు మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల…

33 రకాల వరి పంటలకు బోనస్‌

సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  అసెంబ్లీలో రాష్ట్ర…

భూమిలేని కూలీలకు ఏటా 12 వేల సాయం

బడ్జెట్‌ ప్రసంగం ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో భూమిలేని గ్రావిూణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతూ…