డిజిటల్ వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ

– కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం – సాగు వ్యయం, రసాయనాల వినియోగం తగ్గించడమే లక్ష్యం – జర్మనీ పరిశోధన సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ,…
