Tag Telangana Government updates

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…

విపక్షమంటే విమర్శించడం కాదు…

రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని,  దివాళా తీయించిన కెసిఆర్‌ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు.  అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల పదోన్నతులు

ఆగస్టు 2న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం సమావేశం ఎల్‌బి స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు…

ఆగస్ట్ 3 నుంచి సీఎం రేవంత్ అమెరికా పర్యటన

న్యూజెర్సీలో సభ ఏర్పాట్లపై సమీక్ష ప్ర‌జాతంత్ర‌, జూలై 29 : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటన (Revanth New Jersey Tour)లో భాగంగా ఆగ‌స్ట్‌ 4వ తేదీన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.…

అంకెల గారడీతో మళ్లీ మళ్లీ మోసం!

ఆదాయం పెరిగినా అభివృద్ధి శూన్యం   కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల 5.94 శాతం మాత్రమే!  పెరిగిన ఆదాయాన్ని ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగిస్తే  యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ, ఈ బడ్జెట్లో ఆ మొత్తాన్ని…

అవినీతికి పరాకాష్ట..

పదేళ్లలతో దోపిడీ చేయని రంగం లేదు గొర్రెల స్కీమ్‌, కేసీఆర్‌ కిట్లు, బతుకమ్మ చీరలు…అనీ స్కామ్‌లే గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి ఇంకా అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించలేరు అసెంబ్లీలో హరీష్‌ రావు వ్యాఖ్యలపై సిఎం రేవంత్‌ ఘాటుగా సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ అన్ని…

కమీషన్లకు కక్కుర్తి…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసిన కెసిఆర్‌ ప్రభుత్వం రూ. 94 వేల కోట్లు ఖర్చు…సాగులోకి 93 వేల ఎకరాలు నాణ్యతా లోపం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం దేశ చరిత్రలోనే కెసిఆర్‌ ఘోర తప్పిదం ‘మేడిగడ్డ’ పూర్తి స్థాయిలో నింపితే 44 గ్రామాలు, భద్రాచలంకు ప్రమాదం ప్రాజెక్టుల సందర్శన పేర బిఆర్‌ఎస్‌ విహార యాత్రలు బిఆర్‌ఎస్‌…