Tag Telangana Government updates

ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం భూ సేకరణ ప్రారంభించండి…

రెండు పార్ట్‌ల్లో ప్రగతిపై ఏ రోజుకారోజు సమీక్ష భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో మార్పులు భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి… ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రీజినల్‌ ‌రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ‌ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పనుల పురోగతి…

జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌…

కూల్చివేతపై స్టేకు నిరాకరణ..! కూల్చివేతలపై హైడ్రా పరిధిని ప్రశ్నించిన హైకోర్టు అనుమతి తీసుకున్న నిర్మాణాలను కూల్చివేయడమేంటని స్యాయస్థానం ప్రశ్న హైదరాబాద్‌, ఆగస్ట్ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చొద్దంటూ ప్రదీప్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం..నిబంధనల…

ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ‌

ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి హాజరయిన మంత్రులు పొంగులేటి, పొన్నం, తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు శాసన మండలి సభ్యులయ్యారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌,…

అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌ అన్నదాతలను నిండాముంచిన సిఎం రుణ మాఫీ పేరిట మోసానికి తెర ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

స్కిల్స్ ‌యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్‌ ‌మహీంద్రా

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ‌తెలంగాణ యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ ‌గవర్నర్స్ ‌చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్‌, ఏయిరోస్పేస్‌, ‌డిఫెన్స్, ఎనర్జీ,…

‌తెలంగాణకు స్వేచ్ఛ కల్పించాం

ఇచ్చిన హావి•లు చిత్తశుద్ధితో అమలు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపాం రుణమాఫీతో  రైతన్నల్లో ఆనందం త్వరలోనే రైతు భరోసా సన్న ధాన్యానికి 5 వందల బోనస్‌ ‌ప్రకటించాం అందెశ్రీ జయజయహేను రాష్ట్ర గీతంగా ప్రకటించాం సాంస్కృతిక పునరుజ్జీవానికి నాంది అప్పులకుప్పగా చేసిన రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి..మోయలేని భారం కల్పించం దేశం…

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత

పదేళ్లలో తెలంగాణకు కెసిఆర్‌ ‌చేసింది శూన్యం   కనీసం సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్‌ ‌కూడా ఇవ్వలేదు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు భద్రాచలం/ దమ్మపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్‌ ‌ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం…

ఎస్సీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం

ఉద్యోగ నియామకాల్లోనూ వర్గీకరణ అమలు అవసరమయితే ఆర్డినెన్స్‌ తీసుకొస్తాం అసెంబ్లీలో సిఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 1 : ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీమ్‌ కోర్టు తీర్పును సిఎం రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. వర్గీకరణపై సుప్రీమ్‌…