పార్లమెంట్ ఆమోదంతోనే తెలంగాణ ఏర్పాటు

– తేజస్విది మిడిమిడి జ్ఞానం – బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని విమర్శించారు. భారత రాజ్యాంగానికి…
