Tag telangana bjp

బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

BC Welfare Minister Ponnam Prabhakar

దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..   బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌…

మోదీ అబద్దాలు… రేవంత్‌ అసత్యాలు

War of words between Congress and BJP in telangana

కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధ్దం ( మండువ రవీందర్‌రావు ) రాష్ట్ర కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తెలంగాణ విషయంలో బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు చెప్పేవన్నీ అబద్దాలే నంటోంది రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ. ఆయన అబద్ధాలకు తమ నిజాలే సమాధానమంటోంది. దాన్ని బిజెపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.…

బీజేపీలో పాత కొత్త కలహాలు

‘పార్టీ విత్ ఏ డిఫరెన్స్’అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదపడంతో బీజేపీకి ఇతర పార్టీల్లో ఉండే అన్ని రకాల జాడ్యాలు అంటుకున్నాయి. అందలమెక్కడమే లక్ష్యంగా సిద్ధాంతాలను అటకెక్కించి అరువు నేతలను పార్టీలో చేర్చుకోవడంతో కొత్త, పాత నేతల మధ్య పొసగట్లేదు.. ‘‘మంచి…

బీజేపీ వ్యూహాలు ఫలించేనా?

‘‘బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, గత 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరగడం వంటి అంశాలను బేరీజు వేసుకొన్న బీజేపీ నాయకత్వం బీసీలకు పెద్దపీట వేయడానికి పూనుకున్నదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నల్లు ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్‌ గా అవకాశం కల్పించడం వెనుక రాజకీయ…

రేపటి నుంచి 4వ విడత బిజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

 *మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిపై గురి *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మొదలు కానున్న పాదయాత్ర  *ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ *22న పెద్ద అంబర్ పేట ఔటర్ రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగింపు *ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ను విడుదల చేసిన బీజేపీ…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

You cannot copy content of this page