కాంగ్రెస్ దిల్లీ దర్బార్కు ఏటీఎంగా తెలంగాణ

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 30: కాంగ్రెస్ దిల్లీ దర్బార్కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ నేతృత్వంలో బీజేపీ…
