కృత్రిమ మేధ వినియోగానికి ‘టెక్ టీమ్’

– నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఐ వాడాలి – అధికారుల సమావేశంలో డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విస్తృతంగా ఉపయోగించాలని డీజీపీ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో…
