ఉపాధ్యాయులు శిల్పులు

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : ఒక మంచి ఉపాధ్యాయుడు వందలాది జీవితాలను వెలిగించే దీపం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదని, ఒక తరాన్ని తీర్చిదిద్దే శిల్పి…
