చిట్టీల వ్యాపారం చేస్తున్న టీచర్ సస్పెన్షన్
హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 19 : భీమదేవరపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణితశాస్త్ర ఉపాధ్యాయుడు కలువల ఎల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అనేక సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ చిట్టీ సభ్యులను మోసం చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.గిరిరాజ్ గౌడ్ ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు…
