టిబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరించాలి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్రంలో టిబీ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సర్జికల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ) ఆధ్వర్యంలో…
