Tag #Sweet news #for state’s farming community #Minister Uttam

రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు

– ఈనెల 30నుండి రైతు భరోసా చెల్లింపులు – ఏడు సన్న రకాల వరి వంగడాలకు బోనస్ కొనసాగింపు – ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి – మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న ప్రభుత్వం – మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన…