Tag #Survivors #of the Nepal Floods

నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృత్యుంజయులు

– చనిపోయారనుకున్న ఇద్దరు తనయుల రాక – కన్నీటి నుంచి తేరుకున్న తల్లి ఆనంద భాష్పాలు ఖాఠ్మండు,ఆగస్ట్ 29: ‌నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 616 మంది మృతిచెందగా సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇదే సమయంలో ఓ తల్లి…