ఉపరితల ద్రోణి.. పిడుగులతో వర్షాలు
– తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల Íటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు దుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.…
