డిజిటల్ అరెస్టులపై సుప్రీం కోర్టు ఆందోళన

– ప్రణాళిక రూపొందించాలని సీబీఐకి ఆదేశం న్యూదిల్లీ, అక్టోబర్ 27: డిజిటల్ అరెస్టులపై సీబీఐ దర్యాప్తు జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. వరుసగా జరుగుతోన్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా…
