Tag Supreme Court

నిరసన ప్రాథమిక హక్కు

నిజానికి ఈ దేశం తయారు చేసిన రాజకీయ నాయకులలోకెల్లా అతి సున్నితమైన వాడు రామ్‌ మనోహర్‌ లోహియా. ఆయన మన నేర శిక్షా స్మృతిలోని ప్రజాభద్రత నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చరిత్రాత్మక సమరం సాగించాడు. ఆయన శాంతిభద్రతలు, ప్రజాభద్రత, రాజ్య సురక్షితత్వం అనే మాటల నిర్వచనాలేమిటని ప్రశ్నించాడు. సుప్రీం కోర్టు కూడా ఆ మాటలను…

కాళేశ్వరం భూసేకరణపై సుప్రీమ్‌ ‌కోర్టు షాక్‌

యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం ఆగస్టు 23 లోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం న్యూ దిల్లీ, జూలై 27 : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీమ్‌ ‌కోర్టు బుధవారం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ ‌లేకుండా రాష్ట్ర సర్కార్‌…

సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట

తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపు విచారణను ఆగస్ట్ ‌పదికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూ దిల్లీ ,జూలై19: సుప్రీంకోర్టులో నుపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్‌ ‌శర్మకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ ‌నుంచి మినహాయింపునిస్తూ…

వరవరరావు బెయిల్‌ ‌పొడిగింపు

విచారణను 19కి వాయిదా వేసిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, జూలై 12: ‌విప్లవకవి వరవరరావు మెడికల్‌ ‌బెయిల్‌ను సుప్రీమ్‌ ‌కోర్టు మరోసారి పొడిగించింది. భీమా కోరెగావ్‌ ‌కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో..దాన్ని సవాల్‌…

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల కోసం కేసియార్‌ ‌సుప్రీమ్‌ ‌కోర్టుకు వెళ్ళాలి…

తెలంగాణ ప్రజల ఆస్తుల్ని బహిరంగంగా వేలం పాటలో అమ్ముకొని రియల్‌ ఎస్టేట్‌ ‌చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ ఉంటే ఈ అమ్మకాలు ఆపి తెలంగాణ ప్రజల ఆస్తి అయిన వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూముల అమ్మకాన్ని సవాల్‌ ‌చేస్తు సుప్రీమ్‌ ‌కోర్టుకు పోవాలి. 7200 కోట్ల విలువైన భూముల్లో పరిశ్రమల్ని పునఃప్రారంభించడానికి దిల్లీలో దీక్షకు…