రుణ మాఫీ, మద్దతు ధరతో రైతుకు అండ

– పేదల ముంగిటకే ‘ప్రజాపాలన’ – అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఈ నెలాఖరుకు రెండో విడత మంజూరు – 35 రోజుల్లోనే సాదా బైనామా సమస్యల పరిష్కారం – గువ్వలగూడెం ‘ప్రజాదర్బార్’లో మంత్రి పొంగులేటి నేలకొండపల్లి, ప్రజాతంత్ర, మే 6 : రాష్ట్రంలో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు…
