Tag #support #farmers #losses with tufan #Minister Ponnam

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన సిద్దిపేట,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు.…