పీఎంజేలో దోపిడీ సుబోధ్ గ్యాంగ్ పనే

– కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు – ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్ – రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు కమిషనర్ వివరణ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.…
