జ్యోతి బాపూలే కళాశాల విద్యార్థి ఆత్మహత్య

– ఉపాధ్యాయులే కారణమంటూ విద్యార్థుల ఆందోళన నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య పట్ల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థి మృతికి ఉపా ధ్యాయులే కారణమంటూ విద్యార్థులు స్తారోకో నిర్వహించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీపురం గ్రామ శివారు మహాత్మా జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ మొదటి…
