రాంచీలో విద్యార్థుల ర్యాలీ

– అసెంబ్లీ వద్ద లాఠీచార్జి రాంచీ, ఆగస్టు 10 : ఝార్ఖండ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(జేపీఎస్సీ) పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు రాజధాని రాంచీకి తరలివచ్చారు.…
