గురుకుల భవనం నుంచి దూకిన విద్యార్థిని
– పరిస్థితి విషమం.. దవాఖానకు తరలింపు – సిద్దిపేట జిల్లాలో కలకలం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశా లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్న బాలిక మూడంతస్తుల భవనంపై నుంచి…
