విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం

– పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – ములుగు కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లT ముందుగానే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా…
