ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 8: జిల్లాలోని బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని అమృత ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అమృత హాస్టల్లో ఉంటూ ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. జ్వరం ఉందని కాలేజీకి వెళ్లకుండా…
